నిజామాబాద్ పట్టణ బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో SC మోర్చా నగర అధ్యక్షుడు దాసరి కుమారస్వామి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ గారిని కలిసి హిందువులు పవిత్రంగా పూజించే దేవుళ్ళు అయిన శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు వినాయకుని మరియు గౌరీ మాత ను పూజించ వద్దంటూ ప్రతిజ్ఞ చేయించి, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, హిందూ మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన IPS అధికారి RS ప్రవీణ్ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించడం జరిగింది.
From Food Security to Nutritional Security
Economic Survey 2022-23 From Food Security to Nutritional Security India's foodgrain production touched a record 315.7...