రాష్ట్రమంత్రి పువ్వాడ అజయ్ మరియు పోలీసుల వేధింపులను తాళలేక ఖమ్మం జిల్లా బిజెపి కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో, ఈ దుర్మార్గానికి నిరసనగా బిజెపి జిల్లా పార్టీ కార్యాలయం నుండి పూలంగ్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టిన నిజామాబాద్ బీజేపీ.
నేను ప్రధానిని అయిత !
నేను ‘దొర’ను … ’దేశ్ కీ నేత’ను —నేను ప్రధానిని అయిత ! CM అయ్యుండి, గణతంత్ర వేడుకలు జరప ! భారత రాజ్యాంగానికి గౌరవం ఇయ్య...