బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కార్యాలయం మీద దాడి చేసి అరెస్ట్ చేయడమే కాక.. నా ఇంటి ముందు పోలీసులను మొహరించి నన్ను గృహ నిర్భందం చేయడాన్ని ఖండిస్తున్నాను. బీజేపీ నాయకులు కార్యకర్తలపై దాడులకు దిగుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం పిరికిపంద చర్యలకు పాల్పడుతోంది.
ఈ ఉదయం నేను వాణిజ్య భవన్ను ప్రారంభించాను “ప్రధాని నరేంద్ర మోదీ”
“ఈ ఉదయం నేను వాణిజ్య భవన్ను ప్రారంభించాను. 4 సంవత్సరాల క్రితం ఈ భవనానికి శంకుస్థాపన చేశాను. అభివృద్ధి ప్రాజెక్టులు...