దశాబ్దాల అనంతరం దేశం యావత్ బీజేపీమయం అవుతున్న శుభ సందర్భాన K.రాజన్న గారు ఈ రోజు పార్టీ కండువా కప్పుకొని పార్టీలోకి చేరారు.
రాజన్న గారు గత 35 ఏండ్లుగా భారతీయ జనతా పార్టీకి వీరాభిమానిగా తన సికింద్రాపూర్ గ్రామంలో బీజేపీ ఉనికిని కాపాడుతూ ఉన్నారు.
దశాబ్దాల అనంతరం దేశం యావత్ బీజేపీమయం అవుతున్న శుభ సందర్భాన K.రాజన్న గారు ఈ రోజు పార్టీ కండువా కప్పుకొని పార్టీలోకి చేరారు.
రాజన్న గారు గత 35 ఏండ్లుగా భారతీయ జనతా పార్టీకి వీరాభిమానిగా తన సికింద్రాపూర్ గ్రామంలో బీజేపీ ఉనికిని కాపాడుతూ ఉన్నారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని మీరన్న నడపండి.. ప్రైవేటోళ్ళనన్న నడపనియ్యండి ! రెండూ చాతకాకుంటే కొత్త ఫ్యాక్టరీలకు...
UP, బీహార్ రాజకీయాల్లో మీరు చక్రాలు, టైర్లు తిప్పాల్సిన అవసరం లేదు. ప్రకృతి విపత్తులకు మన రైతన్నలు చిత్తు అయితున్నరు....
I have consulted the journalist Poshetti garu who was injured in the attack of Armur TRS leaders and is being treated...