నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ లో ఉన్న కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ని ఈరోజు పరిశీలించి, ప్రజలకు అందుతున్న వ్యాక్సినేషన్ సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. నాతో పాటు జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య గారు, ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి గారు , పట్టణ అధ్యక్షులు పంచరెడ్డి లింగం గారు మరియు భాజపా కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
“నో BRS…నో కాంగ్రెస్…నో ఈ పార్టీ…నో ఆ పార్టీ !
అణగారిన వర్గాల విశ్వరూప మహాసభలో ‘అన్నదమ్ముల’ ఆత్మీయత….ప్రతి నిముషం మన మనస్సులో, కండ్లల్లో తడి.. “నో BRS…నో...