ఛత్తీస్ ఘడ్, సూక్మలో నక్సల్స్ తో జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో 22 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది.
వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. ఇందుకు కారణమైనవారిని, వారి సానుభూతిపరులను కూడా తీవ్రంగా శిక్షించాలి.
ఛత్తీస్ ఘడ్, సూక్మలో నక్సల్స్ తో జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో 22 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది.
వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. ఇందుకు కారణమైనవారిని, వారి సానుభూతిపరులను కూడా తీవ్రంగా శిక్షించాలి.
దేశీయంగా అభివృద్ధి చేసిన కోవిడ్ -19 కోవాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేయడానికి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మరియు హాఫ్కిన్...
పసుపు దిగుమతులు శాశ్వతంగా ఆపెయ్యాలని, ఎగుమతులపై దృష్టి సారించాలని సంబంధిత కేంద్ర మంత్రులకు ఈరోజు లేఖ రాయడమైనది.....
ఈ రోజు ఇందూరు నగరంలో ని గౌతం నగర్ వ్యాక్సిన్ సెంటర్ లో ‘టీకా ఉత్సవ్’ లో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్...