Published On 13 Feb, 2021
BJP MP Dharmapuri Aravind Comments On TRS and Congress

అడ్డగోలుగా ప్రజల్ని ముంచి, పైసలు సంపాదించుకునుడు మా జీవనోపాధి కాదు.. జీవన విధానం అంతకన్నా కాదు.

మీ సోనియమ్మ ఇంట్ల, వాళ్ళ కవితక్క ఇంట్ల ఉన్న పైసలు, పసుపు రైతుల్ని ముంచిన పైసలే.

ట్రేడర్ల కాడ కమిషన్ల కోసం సుమారు 40,000 మెట్రిక్ టన్నుల పసుపుని ఏటా దిగుమతి చేసిండ్రు, ఈ కాంగ్రెసోళ్లు, తర్వాత TRS బ్యాచ్.

ప్రపంచం లోనే అత్యధిక పసుపు పండించే దేశంలోకి పసుపుని దిగుమతి చేసిన కాంగ్రెస్ పార్టీ కి చెందిన జగిత్యాల జీవన్ రెడ్డి గారు, రైతులకోసం కొట్లాడుడు హాస్యానికే నవ్వు తెప్పిస్తుంది..

Related Posts

అతికొద్ది రోజుల్లో కాజిపేట్ – దాదర్ రైలు ప్రారంభం : మంత్రి హామీ

అతికొద్ది రోజుల్లో కాజిపేట్ – దాదర్ రైలు ప్రారంభం : మంత్రి హామీ

పార్లమెంట్ పరిధిలో ప్రస్తుతం నడుస్తున్న ఆర్వోబీల నిర్మాణాలను వేగవంతం చేసేలా అధికారులకు తగు సూచనలు జారీ చేయాలని రైల్వే...

నిజామాబాద్ జిల్లాలో BJP పార్టీ విజయాల వెనక ‘మహిళా శక్తి’ పాత్ర వెలకట్టలేనిది.

నిజామాబాద్ జిల్లాలో BJP పార్టీ విజయాల వెనక ‘మహిళా శక్తి’ పాత్ర వెలకట్టలేనిది.

నిజామాబాద్ జిల్లాలో మన పార్టీ విజయాల వెనక ‘మహిళా శక్తి’ పాత్ర వెలకట్టలేనిది.. అలాగే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్ల...