Published On 22 Nov, 2022
నిజామాబాద్ లో రోడెక్కిన మహిళా కాలేజ్ విద్యార్ధినులు

కబ్జాల నుంచి తమ కాలేజ్ మైదానాన్ని కాపాడాలని నిజామాబాద్ లో రోడెక్కిన మహిళా కాలేజ్ విద్యార్ధినులు. TRS మహిళా నాయకురాలు ఈ సమస్యపై వెంటనే స్పందించాలి.

Related Posts