కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జాతీయ అధ్యక్షులు శ్రీ జె.పి.నడ్డా అధ్యక్షతన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు హోం మంత్రి శ్రీ అమిత్ షా సమక్షంలో బిజెపి ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో జాతీయ (Org) ప్రధాన కార్యదర్శి శ్రీ బిఎల్ సంతోష్ మరియు ఇతర గౌరవ సభ్యులు పాల్గొన్నారు.
